Tue. Apr 16th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,16 అక్టోబర్, 2021: భువ‌నేశ్వ‌ర్‌కు చెందిన శివం కాండెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్ర‌తినిధి శ్రీ రాఘ‌వేంద్ర శ‌నివారం ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం అందించారు. ఈ మేర‌కు విరాళం చెక్కును తిరుమ‌ల‌లోని క్యాంపు కార్యాల‌యంలో అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.