భార్య, భర్తల వివాదంలో హైకోర్టు ఆర్డర్ను తిరస్కరించిన సుప్రీం కోర్టు
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, ఢిల్లీ, అక్టోబర్ 25, 2022: భార్య,భర్తల వివాదంలో ఇద్దరు పిల్లల పితృత్వాన్ని నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్షకు అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్,విక్రమ్ నాథ్లతో కూడిన…