భువనేశ్వర్ శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి-ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి 10 మే 2022: భువనేశ్వర్లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం మహాసంప్రోక్షణకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. మంగళవారం ఉదయం…