Wed. Apr 17th, 2024

Tag: bjp vs trs

bukka venugopal

ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి హేయనీయమైన చర్య:బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,శంషాబాద్, నవంబర్ 20, 2022: ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి హేయనీయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ అన్నారు.

TRS-MLAS-issue

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కీలక విషయాలు

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్ 27,2022: మొయినాబాద్ వద్ద ఓ ఫామ్ హౌజ్ లో బుధవారం జరిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కీలక విషయాలు బయటకువచ్చాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంతా అక్కడే ఉన్న88 సీసీ కెమెరాలలో రికార్డ్…

Bandi-Sanjay-KCR

బండి సంజయ్ సవాల్ : మీకు దంమ్ముంటే ఆ హోటల్ సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టండి…

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,అక్టోబర్ 27,2022: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నంలో తమ పాత్ర లేదని తెలంగాణరాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు డ్రామా ఆడుతున్నారని బండి…

tempted TRS MLAs

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్ 27,2022: నలుగురు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు యత్నించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందుకు కారణమైన ముగ్గురు వ్యక్తులను గురువారం నగర పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అజ్ఞాత ప్రదేశంలో విచారణ…

Bukka-venugopal-BJP

గౌడ్ అన్నల ఓట్ల కోసం కేసీఆర్ కు అమ్ముడుపోయిన స్వామి గౌడ్:బీజేపీ నాయకులు బుక్క వేణుగోపాల్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,అక్టోబర్ 22,2022: కేసీఆర్ భారీ ప్యాకేజీ మీకు అంతగా నచ్చినట్లయితే నాకు ప్రజలకు సేవ చేసే భాగ్యం లేదని తప్పుకోవాలే గానీ,బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేస్తున్న భారతీయ జనతా…

munugode_by-election

మునుగోడు ఉపఎన్నికకు నామినేషన్లు దాఖలు చేసిన 130 మంది అభ్యర్థులు

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్15,2022: తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు 130 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు అక్టోబర్ 14. ఎన్నికల అధికారులు అక్టోబర్ 15న పరిశీలన చేపట్టగా, నామినేషన్ల ఉపసంహరణకు…

bjp

BJP | బీజేపీ సీనియర్ నాయకుడు బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో ర్యాలీ..

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,జూన్ 30, 2022: డా.కే లక్ష్మణ్ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై హైదరాబాద్ విచ్చేస్తున్న సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకుడు బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని బుక్క…