ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సొరంగ మార్గం ‘అటల్ టన్నెల్’ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ..
365తెలుగుడాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ అక్టోబర్ 4,2020 : ‘అటల్ టన్నెల్’ పేరుతో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సొరంగ మార్గం ప్రారంభమైన సందర్భంగా,.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి,.. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కృతజ్ఞతలు తెలియజేశారు. అటల్ సొరంగ…