రాజ్కోట్ లో ఎఐఐఎమ్ఎస్ కు ఈ నెల 31 న శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి
365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,డిసెంబర్ 30,2020:ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ లోని రాజ్కోట్ లో ఎఐఐఎమ్ఎస్ కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ నెల 31 న ఉదయం 11 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.…