Thu. Mar 28th, 2024
YUva_GAlam_nara

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, డిసెంబర్ 28, 2022: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పాదయాత్రకు ‘యువగళం’ అని నామకరణం చేశారు. జనవరి 27 నుంచి లోకేశ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించ నున్నారు.

మొత్తం 400 రోజుల్లో 4వేల కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్రలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

YUva_GAlam_nara

చిత్తూరు జిల్లా కుప్పం నుంచి లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను టీడీపీ నేతలు నేడు అధికారికంగా ప్రకటించనున్నారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించనున్నారు.

హంగు, ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ఉండేలా పాదయాత్ర ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు లోకేశ్‌ సూచించారు. 

ఈ వార్తలు కూడా చదవండి..

స్పెషల్ టూర్ ప్యాకేజీ తో “సింగ‌రేణి ద‌ర్శ‌న్” ను ప్రారంభించిన టీఎస్‌ఆర్టీసీ

సినిమా కష్టాల్లో..డ్రైవర్లు,రైడర్లు.. ఇండియా రేటింగ్స్ నివేదికలో వెల్లడి..

దుర్గగుడి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ : ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
2022 సంవత్సరంలో బాగా పాపులర్ ఐన యోగా ట్రెండ్స్..ఇవే..!

ఇంద్రకీలాద్రి దేవస్దానము క్యాలండర్-2023 ఆవిష్కరించిన మంత్రి కొట్టు సత్యనారాయణ..

మహిళను అతికిరాతకంగా చంపిన బస్ కండక్టర్..

అందరికీ సమానహక్కులు..సమాన గౌరవం రావాలి : మంత్రి నిరంజన్‌ రెడ్డి

రంగ నాథస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్ ..
బాలికల విద్యకు పెద్దపీట వేసిన తెలంగాణ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో సరికొత్త రికార్డు..
శ్రీశైలం మల్లన్న సేవలో భారత రాష్ట్రపతి ముర్ము..
ఎలుకల మూలకణాలను ఉపయోగించి మొదటి “సింథటిక్ ఎంబైరోస్” ను అభివృద్ధి చేసిన పరిశోధకులు

బ్రేకింగ్ న్యూస్ ..నేడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ..  

‘యువగళం’ పేరుతో నారా లోకేశ్‌ 4వేల కి.మీ పాదయాత్ర

ఉత్తరాఖండ్‌లో 5 కి.మీ లోతులో భూకంపం.. 

బ్రేకింగ్ న్యూస్ ..నేడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. 

ఏపీలో మెరుగైన పోలీసింగ్ తో నేరాల తగ్గించగలిగాం: డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డిD

‘యువగళం’ పేరుతో నారా లోకేశ్‌ 4వేల కి.మీ పాదయాత్రDEC 28, 2022 

ఉత్తరాఖండ్‌లో 5 కి.మీ లోతులో భూకంపం..

బ్రేకింగ్ న్యూస్ ..నేడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ..