Fri. Mar 29th, 2024
cii

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 13, 2022: బాలికల లైంగికవేధింపులపై ఉక్కుపాదం మోపాల్సినఅవసరం ఎంతైనా ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలని ప్రముఖ క్రికెటర్ జాంటీ రోడ్స్ అన్నారు.

ఆయన సోమవారం హైదరాబాద్‌లోని హోటల్‌ తాజ్‌ డెక్కన్‌లో యంగ్‌ ఇండియన్స్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.

cii

ఈ సందర్భంగా సిఐఐ హైదరాబాద్ చాప్టర్ ,యంగ్ ఇండియన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ లో పాల్గొన్నారు. బాలల లైంగిక వేధింపులపై అవగాహన కల్పించడానికి యంగ్ ఇండియన్స్ చేపట్టిన “ప్రాజెక్ట్ మాసూమ్”ను అభినందించారు.

ఈసందర్భంగా యంగ్‌ ఇండియన్స్‌ చైర్‌ అశుతోష్‌ దీనదయాళ్‌, హైదరాబాద్‌ చాప్టర్‌ యంగ్‌ ఇండియన్స్‌ పాస్ట్‌ చైర్‌ సిద్ధార్థ్‌మలానిలు పాల్గొన్నారు.