జీఎస్టీ ఆదాయంలో అత్యధిక ఆదాయం డిసెంబర్ 2020లో నమోదు అయింది
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢీల్లీ జనవరి 1,2021:డిసెంబర్ నెల 2020కు గాను వసూలు చేసిన స్థూల జీఎస్టీ రూ. 1,15,174 కోట్లు కాగా, ఇందులో రూ. 21,365 కోట్లు సిజీఎస్టీ, రూ. 27,804 కోట్లు ఎస్జీఎస్టీ, రూ. 57,426…