Wed. Mar 29th, 2023

Category: Featured Posts

అర్హులైన దివ్యాంగులంద‌రికీ ఆహార భ‌ద్ర‌త కల్పించాలన్నకేంద్రం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిల్లీ,23 ఆగష్టు 2020:జాతీయ ఆహార‌భ‌ద్ర‌తా చ‌ట్టం 2013 కింద అర్హులైన దివ్యాంగులంద‌రిని చేర్చాల్సిందిగా కేంద్ర వినియోగదారుల వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖకు చెందిన ఆహారం, ప్ర‌జా పంపిణీ విభాగం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు లేఖ‌లు పంపింది.ఈ…

భారత్ లో3.5 కోట్లకు పైగా పరీక్షల నిర్వహణ… ఆ సంఖ్యా 25,574 మందికి చేరిక

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,23 ఆగష్టు 2020 : 2020 జనవరిలో పూణే లో ఉన్న ప్రయోగశాలలో కేవలం ఒకే ఒక కోవిడ్ పరీక్షతో ప్రారంభమైన ప్రస్థానం, నేడు భారతదేశంలో సంచిత పరీక్షల సంఖ్య 3.5 కోట్లను దాటింది.…

గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద 2020 ఆగస్టు, 21వ తేదీ వరకు 6,40,000 కంటే ఎక్కువ పని దినాలను కల్పించిన – భారతీయ రైల్వే

365తెలుగు డాట్ కామ్ ,ఆన్లైన్ న్యూస్, ఢిల్లీ, 23 ఆగష్టు 2020: గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద ఆరు రాష్ట్రాలు – బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ లలో భారతీయ రైల్వే 6,40,000 కంటే…

‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని పెంచడానికి బొమ్మలు ఒక అద్భుతమైన మాధ్యమం : ప్రధానమంత్రి

ఢిల్లీ : భారతీయ సంస్కృతి, నీతి,నియమాలతో అనుసంధానించిన బొమ్మలను, అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో పిల్లల సర్వతోముఖాభివృద్ధి కోసం బోధనా సాధనాలుగా ఉపయోగించాలని ప్రధానమంత్రి మోడీ అన్నారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని పెంచడానికి బొమ్మలు ఒక అద్భుతమైన మాధ్యమం…

అన్‌లాక్ -3 మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసిన ‌కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ

365తెలుగు డాట్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ 22 ఆగష్టు,2020 :రాష్ట్రంలోప‌ల‌, రాష్ట్రాల మ‌ధ్య వ్య‌క్తుల రాక‌పోక‌లు, స‌ర‌కు ర‌వాణా, సేవ‌ల కు సంబంధించి ముందుకు సాగిపోవ‌డానికి ,ప్ర‌స్తుత అన్‌లాక్ -3 మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం , ఎలాంటి ఆంక్ష‌లు విధించ‌రాద‌ని కేంద్ర…