ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి పేర్ని నాని
365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్,మచిలీపట్నం,ఏప్రిల్19, 2021:రైతు గ్రామ సరిహద్దులు దాటకుండానే పండించిన పంటను మంచి గిట్టుబాటు ధరకు అమ్ముకోవడానికి ప్రస్తుతం పటిష్టమైన విధానం అమలవుతున్నదని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అన్నారు. మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో...
Read More