Thu. Apr 25th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 1, 2021 : శంషాబాద్ మండలంలోని నర్కుడ గ్రామ పరిధిలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగిన స్వామివారి కల్యాణ మహోత్సవంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పాల్గొన్నారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నానావల్ల కుమార్ యాదవ్ శ్రీసీతారామ స్వామి కల్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా బుక్కవేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఊరేగింపులో పాల్గొన్న బుక్కవేణుగోపాల్ అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా బుక్కవేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఊరేగింపులో పాల్గొన్న బుక్కవేణుగోపాల్ అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.